చరిత్రలో ఈ రోజు / మే8
ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం (1863: రెడ్క్రాస్ సంస్థ స్థాపించబడింది)
1973: ఆంధ్రవిశారద తాపీ ధర్మారావు మరణించారు.
1933 - గాంధీజీ బ్రిటీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా 21 రోజులు నిరాహార దీక్ష ప్రారంభించారు.
Created By Jayati Creative
No comments
Post a Comment